Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిండర్‌గార్డెన్‌లో బీభత్సం.. ఆరుగురుని కత్తితో పొడిచిన యువకుడు

Webdunia
సోమవారం, 10 జులై 2023 (15:02 IST)
చైనా దేశంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ కిండర్‌‌గార్డెన్‌లోకి ప్రవేశించిన 25 యేళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిని ఉద్దేశ్వపూర్వక దాడిగా పేర్కొన్న చైనా పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశఆరు. బాధితుల్లో ఒకరు టీచర్ కాగా, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మరొకరు గాయపడగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. చైనాలో ఇటీవలి కాలంలో కత్తిపోట్ల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా స్కూళ్లే లక్ష్యంగా దండుగులు దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాఠశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గత యేడాది ఆగస్టులో జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్డెన్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

నభా నటేష్ డార్లింగ్ చిత్రంలో నభా నటేష్ స్టైల్ లో రాహి రే సాంగ్

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments