Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిండర్‌గార్డెన్‌లో బీభత్సం.. ఆరుగురుని కత్తితో పొడిచిన యువకుడు

Webdunia
సోమవారం, 10 జులై 2023 (15:02 IST)
చైనా దేశంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ కిండర్‌‌గార్డెన్‌లోకి ప్రవేశించిన 25 యేళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిని ఉద్దేశ్వపూర్వక దాడిగా పేర్కొన్న చైనా పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశఆరు. బాధితుల్లో ఒకరు టీచర్ కాగా, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. మరొకరు గాయపడగా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. చైనాలో ఇటీవలి కాలంలో కత్తిపోట్ల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా స్కూళ్లే లక్ష్యంగా దండుగులు దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాఠశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గత యేడాది ఆగస్టులో జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్డెన్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments