Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణంగా భారత్‌ పరిస్థితి.. సైన్యాన్ని దించండి: అమెరికా

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:28 IST)
ఇండియాలో కరోనా పెద్ద ఎత్తున ఆందోళనకర స్థాయిలో ఉందంటూ అమెరికాకు చెందిన నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తక్షణమే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలనీ, సర్వ శక్తులు ఉపయోగించి కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలంటూ అయన సూచించారు.

కరోనా రోగులకు వైద్య సామగ్రి పంపిస్తే సరిపోదు అని, వైద్య సిబ్బందిని కూడా భారత్‌కి పంపి గడ్డు కాలంలో ఉన్న దేశాన్ని రక్షించాలని అయన కోరారు. ఇప్పటికే రెండు కోట్ల మందికి ఈ వైరస్ సోకగా రెండు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments