Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డు ధర రూ.30... ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (10:30 IST)
అధిక పోషకాలు, తక్కువ ధరలో లభించి ఆహరం గుడ్డు మాత్రమే. అయితే ఒక గుడ్డు ధర ఇప్పుడు రూ.30 పలుకుతోంది. డజను గుడ్ల ధర రూ.350కి పైమాటే. ఇది విని వామ్మో అంత ధరా? అని షాక్‌ అవ్వకండి.

ఈ ధరలు మనదేశంలో కాదు. పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో. ఇటీవల పాకిస్తాన్‌లో నిత్యవసర ఆహార పదార్ధాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గుడ్డు ధర రూ.30 పలుకుతుంటే, పంచదార ధర రూ.100కి పైగా ఉంది. ఇక కిలో అల్లం ధర రూ.1000కి పైగా పలుకుతోంది.

ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌, ఆ ధరలను అదుపు చేయలేకపోతున్నారు. కరోనా కారణంగా దేశం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది. ఆదాయం పెంచుకునేందుకు పన్నులు పెంచగా ప్రజలు బ్యాంకుల నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకుంటున్నారు.

పెద్ద మొత్తంలో విత్‌ డ్రాలు పెరగడంతో దేశంలో పెద్ద సంఖ్యలో నోట్ల ముద్రణ జరుగుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments