Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ సముద్రంలో చైనా కార్యకలాపాలు భారత్ బ్రేక్: మాలేకు నౌక!

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (10:58 IST)
చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలించింది. హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్యకలాపాలకు బ్రేక్ వేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది. 
 
హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలింది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది.
 
జనవరి 21 నుంచి రెండు రోజుల పాటు తొలిసారిగా కొలంబో నౌకాశ్రయంలో మకాం వేసిన విక్రమాదిత్య, సోమవారం నుంచి మూడు రోజుల పాటు మాలేలో ఉంటుందని, దానితో పాటు మిగిలిన చిన్న యుద్ధ నౌకలు తోడుంటాయని తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments