Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌లో దారుణం.. పాఠశాల్లో కాల్పులు.. పేలుడు పదార్థాలు స్వాధీనం

అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఓ అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పాఠశాలలో భారీ మ

Webdunia
శనివారం, 19 మే 2018 (09:05 IST)
అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఓ అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పాఠశాలలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
 
టెక్సాస్‌లోని శాంటా హైస్కూల్లో ఘటన జరిగింది. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. తుపాకీతో స్కూల్లోకి వచ్చిన నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్కూల్లో మొత్తం 14 వందల మంది విద్యార్థులు ఉన్నారు. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments