Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌లో కారు ప్రమాదం: ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (12:25 IST)
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున టెక్సాస్‌ రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దివ్య ఆవుల (34), రాజా గవిని (41), ప్రేమ్‌నాథ్‌ రామనాథం (42)  మృతి చెందినట్టు ఫ్రిస్కో పోలీసులు వెల్లడించారు. 
 
ఎఫ్‌ ఎం 423 ఇంటర్‌సెక్షన్‌ వద్ద అతి వేగంగా వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. దివ్య ఆవుల కారును నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

వీరు ముగ్గురు ప్రిస్కోలోనే నివసిస్తున్నారు. ఈ ఘటనపై ఫ్రిస్కో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments