Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో నల్గొండ వైద్యుడితో మాట్లాడుతూ.. రోగే కత్తితో పొడిచేశాడు..

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి వైద్యుడని.. అతనిని చంపింది రోగి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాన్సాస్‌లోని ఎడ్జ్‌మూర్‌లోని క్లినిక్ వద్ద డాక్టర్ అచ్య

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:55 IST)
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి వైద్యుడని.. అతనిని చంపింది రోగి అని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కాన్సాస్‌లోని ఎడ్జ్‌మూర్‌లోని క్లినిక్ వద్ద డాక్టర్ అచ్యుతారెడ్డిపై ఓ దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో అచ్యుతారెడ్డి అక్కడికక్కడే తీవ్రగాయాలతో మరణించాడు. 
 
అచ్యుతారెడ్డి మృతదేహాన్ని పార్కింగ్‌ వెనక భాగంలో పోలీసులు గుర్తించి, ఉమర్‌ రషీద్‌ దత్ అనే అనుమానితుడిని విచితలోని కంట్రీక్లబ్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కత్తితో పొడిచిన దుండగుడు కత్తితో దాడి చేశాడని పోలీసులు గుర్తించారు. 
 
హత్యకు గురైన అచ్యుతా రెడ్డి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన వారని, ఆయన ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేసి, 1989 నుంచి అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్నారు. అచ్యుత రెడ్డి మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 
 
అచ్యుతారెడ్డి కుటుంబానికి సాయం చేసేందుకు సిద్ధంగా వున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇదే కాన్సాస్ నగరంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూఛిబొట్ల అమెరికాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments