Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరసులో బోల్తా పడిన పడవ... 135 మంది జలసమాధి

టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (10:48 IST)
టాంజానియా దేశంలోని విక్టోరియా సరస్సులో పడవ ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఉకారా దీవికి సమీపాన విక్టోరియా సరసులో వెళుతున్న ఎంవీ న్యేరెరె పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో దాని సామర్థ్యం కంటే రెట్టింపు స్థాయిలో 200 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. సరుకులు కూడా భారీగా నింపడం కూడా ప్రమాదానికి మరొక కారణమని ప్రత్యక్ష సాక్షులు అన్నారు. 
 
దీంతోపాటు తీరం వద్ద గట్టుపైకి చేరేందుకు అందరు ఒకేసారి పరుగులు తీయడంతో పడవ పక్కకు ఒరిగిపోయిందన్నారు. ప్ర‌మాదం 40 మందిని రక్షించామన్నారు. ప‌డ‌వ బోల్తాకు కార‌ణ‌మైన అంద‌ర్నీ అరెస్టు చేయాలంటూ టాంజానియా ప్రెసిడెంట్ మ‌గుపులి ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments