ఉక్రెయిన్ - రష్యా పాలకులకు తాలిబన్ తీవ్రవాదుల శాంతి మంత్రం

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (15:40 IST)
ఉక్రెయిన్ పాలకులకు తాలిబన్ తీవ్రవాదులు శాంతి వచనాలు పలుకుతున్నారు. ఆప్ఘనిస్థాన్ పాలకులపై తిరుగుబాటుచేసి ఏకంగా ఆ దేశాన్ని ఆక్రమించుకున్న కరుడుగట్టిన ఉగ్రవాదులైన తాలిబన్ తీవ్రవాదులు... ఇపుడు ఉక్రెయిన్ పాలకులు శాంతిని పాటించాలని హితబోధ చేయడం హాస్యాస్పదంగా ఉంది. 
 
ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కేవ్‌ను స్వాధీనం చేసుకుంది. పైగా, ఉక్రెయిన్ సైన్యం కాల్పులు ఆపితే చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాలిబన్ తీవ్రవాదులు శాంతిమంత్రం పఠిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం శాంతితో ముగించాలంటూ తాలిబన్ తీవ్రవాదులు విడుదల చేశారు. ఈ యుద్ధం కారణంగా చాలా ప్రాణనష్టం జరుగుతుందని తాలిబన్ పాలకులు అంటున్నారు. 
 
"ది ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘనిస్థాన్, ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తుంది. చాలా మంది పౌరులు ప్రాణనష్టం జరుగుతుంది. ఇరు వర్గాలు శాంతితో కూడిన చర్చలు చేసుకుని యుద్ధాన్ని ముగించాలి. హింసను వీడాలి" అంటూ తాలిబన్ తీవ్రవాదులు ఓ ప్రకటన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments