Webdunia - Bharat's app for daily news and videos

Install App

210 ఖైదీలను విడుదల చేసిన తాలిబన్ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (12:08 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైలులో ఉన్న ఖైదీల్ల 210 మందిని విడుదల చేసింది. నిజానికి ఆప్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి ఆ దేశ ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాలిబన్ పాలకలు జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఖైదీలను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, తాలిబన్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు ఆ ప్రజలను మరింతగా ఆందోళనకు గురిచేసింది. 
 
కాగా, ఆప్ఘనిస్థాన్‌లోని వివిధ జైళ్ళలో కొన్నేళ్లుగా మగ్గుతూ వచ్చిన అనేక మంది ఖైదీల్లో ఇప్పటివరకు ఏకంగా 600 మందిని ఉగ్రవాదులను తాలిబన్ పాలకులు రిలీజ్ చేసినట్టు ఆప్ఘన్ ప్రభుత్వ మీడియా వర్గాలను ఉటంకిస్తూ స్పుత్నిక్ వార్తా సంస్థ వెల్లడించింది. 
 
అలాగే గినియా ప్రభుత్వం పతనం నుంచి ఆప్ఘాన్‌లో అనేక దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను నిరోధించడంలో తాలిబన్ తీవ్రవాదులు విఫలమయ్యారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments