Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ తీవ్రవాదుల గుప్పెట్లో మరో నగరం... కాబూల్‌కు కూతవేటు దూరంలో

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (13:39 IST)
పాకిస్థాన్ సైన్యం అండతో తాలిబన్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు కీలకమైన నగరాలను తమ ఆధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు ఇపుడు మరో కీలక నగరమైన జలాలాబాద్‌ను కూడా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కాబూల్ దేశంలోని తూర్పు ప్రాంతం నుంచి తెగిపోయింది. తాలిబాన్ ఆదివారం ఉదయం ఆన్‌లైన్‌లో కొన్ని ఫోటోలను విడుదల చేసింది.
 
దీనిలో నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లోని గవర్నర్ కార్యాలయంలో తమ మనుషులను చూడవచ్చు. తీవ్రవాదులు జలాలాబాద్‌ను స్వాధీనం చేసుకున్నారని ప్రావిన్స్ ఎంపీ అబరుల్లా మురాద్ అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. ఇప్పుడు ప్రధాన నగరాల్లో కాబూల్ మాత్రమే ప్రభుత్వానికి మిగిలి ఉంది. ఈ నగర శివారు ప్రాంతంలో తాలిబన్ తీవ్రవాదులు కూతవేటు దూరంలో మకాంవేసివున్నారు. 
 
కాగా, గత వారంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పెద్ద భాగాలను తాలిబాన్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు, అమెరికా, బ్రిటన్, కెనడా అక్కడ ఉన్న తమ దౌత్య సిబ్బందికి సహాయం చేయడానికి సైన్యాన్ని పంపాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో పెద్ద, బలమైన రక్షణ నగరాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments