Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసిందా? హై అలెర్ట్..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన భారత సైనికులు జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రమూకల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసింది. ఉగ్రవాదుల మృత దేహాలకు అంత్యక్రియలు చేయకుండానే దా

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (18:39 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన భారత సైనికులు జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రమూకల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసింది. ఉగ్రవాదుల మృత దేహాలకు అంత్యక్రియలు చేయకుండానే దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్ ఆర్మీ ఖనం చేసినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌లో మృతి చెందిన సుమారు 40 నుంచి 70 మంది ఉగ్రవాదుల మృతదేహాలను శుక్రవారం పాక్ ఆర్మీ రహస్యంగా ఖననం చేసిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇక మృతి చెందిన ఉగ్రవాదుల్లో జైషే-ఇ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వారని నిఘా వర్గాలు తెలిపాయి. 
 
ఇదిలా ఉంటే.. సర్జికల్ స్ట్రైక్ దాడులతో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉరీ దాడుల నేపథ్యంలో ఏ సమయంలోనైనా యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉండటంతో ఇండియా యుద్ధ సామాగ్రిని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ యుద్ధ సామాగ్రిని కీలక ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments