Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 విశ్వవిజేతగా నిలిచేది మాత్రం "మెన్ ఇన్ బ్లూ'': సుందర్ పిచాయ్

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (11:56 IST)
2019 ప్రపంచ కప్‌‌ను ఏ జట్టు గెలుచుకుంటుందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌తో ఇంగ్లండ్ తలపడుతుందని చెప్పారు. చివరకు విశ్వవిజేతగా నిలిచేది మాత్రం మెన్ ఇన్ బ్లూ (భారత్) అని సుందర్ పిచాయ్ అంచనా వేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా బలమైన జట్లు అని చెప్పారు. 
 
తాను క్రికెట్ కు పెద్ద అభిమానినని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వచ్చిన కొత్తల్లో తాను తొలిసారి బేస్ బాల్ మ్యాచ్ ఆడానని.. తాను కొట్టిన బంతి వెనక వైపుగా వెళ్లిందని, క్రికెట్లో అయితే అది చాలా మంచి షాట్ అని చమత్కరించారు. 
 
క్రికెట్లో వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు బ్యాట్ చేతిలో పట్టుకొని పరుగెడతామని, బేస్ బాల్ లో కూడా అదే విధంగా బ్యాట్ పట్టుకుని పరుగెత్తానని చెప్పారు. ఇక బేస్ బాల్ కొంచెం కష్టమనిపించిందని.. కానీ, ఇప్పటికీ తనకు క్రికెటే ఇష్టమని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తాను మారుతానని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments