Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్.. థూ.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను తినేశారు... (Video)

సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది.

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (16:18 IST)
సాధారణంగా మరుగుదొడ్డిపక్కన భోజనం చేయాలంటేనే వాంతులు చేసుకుంటారు. అలాంటిది ఏకంగా పురుషులు మూత్ర విసర్జన చేసే టాయ్‌లెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని ఆరగించారు కొంతమంది సిబ్బంది. ఇలా ఎందుకు చేశారో తెలుసా.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకట. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను తెలుసుకుందాం.
 
తమ కంపెనీలో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతామని.. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. అంతేనా, కంపెనీ ఉద్యోగులకు టాయిలెట్ల శుభ్రతపై నమ్మకం కలిగించేందుకు, తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా, దాదాపు 20 మంది ఉద్యోగులు.. టాయిలెట్‌లో వేసిన అన్నం ముద్దలను ఆరగించారు. అంతేకాకుండా అదే టాయిలెట్ గదిలో డైనింగ్ టేబుల్ వేసుకుని భోజనం కూడా చేశారు. శుభ్రతపై తమకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించడానికి చైనా కంపెనీ ఈ పని చేసింది. 
 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం