Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో 16 మంది మత్స్యకారులు, 3 బోట్లు స్వాధీనం

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:53 IST)
శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో తమిళనాడుకు చెందిన 16 మంది మత్స్యకారులు ఉన్నారు. మంగళవారం లంక ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి చేపలు పడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు చెప్పారు. వారితో పాటు 3 బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టైన మత్స్యకారులు పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
 
అయితే సెల్వరాజ్ అనే ఓ మత్స్యకారుడు చనిపోయాడని, అతని మృతదేహం బోటులో ఉండగా గుర్తించినట్టు తెలిపారు. జాఫ్నా జిల్లాలోని కంగెన్‌సన్దురైలో మూడు బోట్లు అర్థరాత్రి చేపల వేటలో ఉండగా బోట్లను నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని ఫిషెరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రవిచంద్రన్ చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments