శ్రీలంక ఆర్థిక సంక్షోభం: ఎంపిని చంపేసిన నిరసనకారులు

Webdunia
సోమవారం, 9 మే 2022 (20:29 IST)
శ్రీలంక కొలంబో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరం రణరంగంగా మారింది. నిరసనకారులు-ప్రభుత్వ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో నిరసనకారులు పాలక ఎంపీల ఇళ్లపైనా, ఆస్తులపైనా దాడులు చేసారు.
 
అధికార పార్టీ ఎంపి అమరకీర్తి కారును నిరసనకారులు అడ్డుకోగా ఆయన తుపాకీతో నిరసనకారులపై కాల్పులు జరిపారు. దీనితో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా తీవ్ర ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయనపై దాడి చేసి హత్య చేసినట్లు అక్కడి జాతీయ మీడియా తెలిపింది.
 
పరిస్థితులను దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కర్ఫ్యూను ప్రకటించారు. ఇదిలావుండగా గత కొన్నిరోజులుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర వస్తువులు లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments