Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక ఆర్థిక సంక్షోభం: ఎంపిని చంపేసిన నిరసనకారులు

Webdunia
సోమవారం, 9 మే 2022 (20:29 IST)
శ్రీలంక కొలంబో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరం రణరంగంగా మారింది. నిరసనకారులు-ప్రభుత్వ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో నిరసనకారులు పాలక ఎంపీల ఇళ్లపైనా, ఆస్తులపైనా దాడులు చేసారు.
 
అధికార పార్టీ ఎంపి అమరకీర్తి కారును నిరసనకారులు అడ్డుకోగా ఆయన తుపాకీతో నిరసనకారులపై కాల్పులు జరిపారు. దీనితో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా తీవ్ర ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయనపై దాడి చేసి హత్య చేసినట్లు అక్కడి జాతీయ మీడియా తెలిపింది.
 
పరిస్థితులను దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కర్ఫ్యూను ప్రకటించారు. ఇదిలావుండగా గత కొన్నిరోజులుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర వస్తువులు లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments