Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచారణకు హాజరుకావాల్సిందే... రాజపక్సే‌కు విచారణ కమిషన్ సమన్లు..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:24 IST)
శ్రీలంక మాజీ అధ్యక్షు మహీంద రాజపక్సే‌కు మరో షాక్ తగిలింది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదని,  ఫలితాలు వెల్లడి కాకముందే అధ్యక్ష భవనం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు.
 
ఇంతలోనే మరో షాక్‌కు గురైయ్యాడు. అవినీతి ఆరోపణల విచారణ కమిషన్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదిన విచారణకు హాజరు కావాల్సిందే నంటూ ఆదేశించింది. కాగా రాజపక్సే అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments