దక్షిణ కొరియా- మళ్లీ మూతబడిన 250 పాఠశాలలు..ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:30 IST)
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో అక్కడ తెరుచుకున్న 200కి పైబడిన పాఠశాలలు రెండు రోజుల్లోనే మళ్లీ మూతపడ్డాయి. గత 24 గంటల్లో 56 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో.. ప్రజలు ఎక్కువ తిరగడం కారణంగా వైరస్ సంఖ్య పెరుగుతుందని గమనించిన అధికారులు.. తెరుచుకున్న పాఠశాలలను తిరిగి మూసివేశారు.
 
దక్షిణ కొరియాకు చెందిన కూపాంగ్‌ గిడ్డంగిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనాయి. పుచ్చియోన్ ప్రాంతంలో వున్న ఈ గిడ్డంగిలో పనిచేసే కార్మికులకు, దుస్తుల నుంచి, చెప్పుల నుంచి కరోనా వైరస్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో బుచ్చియోన్ ప్రాంతంలో ఇదివరకే ప్రారంభమైన 251కి పైబడిన పాఠశాలలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తిరిగి మూతబడ్డాయి. దక్షిణ కొరియా రాజధానిలో ఇప్పటికే ఓ విద్యార్థికి కరోనా సోకింది. ఆ విద్యార్థి తల్లి కూపింగ్ గిడ్డంగిలో పనిచేస్తున్నారనడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments