Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియా రచయిత్రికి నోబెల్ పురస్కారం

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (18:47 IST)
సాహితీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ ప్రైజ్‌ విజేతను గురువారం ప్రకటించారు. ఈ పురస్కారం దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు వరించింది. చారిత్రక వేదనలతో సంఘర్షిస్తూ, మానవ జీవిత దౌర్భల్యాన్ని ఎత్తి చూపేలా తీవ్రతతో కూడిన వచన కవిత్వం హాన్ కాంగ్ కలం నుంచి జారువారిందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. 
 
53 యేళ్ల హాన్ కాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన సుప్రసిద్ధ రచయిత్రి. ఆమె తండ్రి హాన్ సంగ్ ఒన్ కూడా ఒక నవలా రయితే. సాయితీ కుటుంబంలో పుట్టిన హాన్ కాంగ్, యాన్సెల్ యూనివర్శిటీ నుంచి సాహిత్యంలో డిగ్రీ స్వీకరించారు. అనేక రచనలతో కొరియా సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments