Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తల్లీ - బిడ్డలు 4వ అంతస్తు నుంచి దూకారు.. కానీ ప్రాణాలతో బయటపడ్డారు.. ఎలా?

Webdunia
శనివారం, 7 మే 2016 (11:50 IST)
కన్న తల్లే తన పిల్లల్ని నాలుగు అంతస్తులపై నుండి కిందకి పడేసి తాను దూకింది. ఇదేదో ఆత్మహత్య అనుకుంటే పొరపాటే. అందరూ కిందకి దూకినా బ్రతికున్నారు. ఎలా బతికుంటారు అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే. ఓ త‌ల్లి త‌న ముగ్గురు చిన్న పిల్ల‌ల‌తో క‌లిసి ఓ భ‌వ‌నంలో నాలుగో అంత‌స్తులో ఉంటోంది. అనుకోని విధంగా ఇంట్లో మంట‌లు వ్యాపించాయి. ఆ సమయంలో ఎవరికి ఏమీ తోచదు. భయంతో కంగారు ప‌డిపోతుంటారు. 
 
కానీ ఆ మ‌హిళ ఆ సమయంలో చాలా తెలివిగా ప్రవర్తించింది. దక్షిణ కొరియాలో నాలుగు అంత‌స్తుల‌ బిల్డింగ్‌లో నివాస‌ం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఆమెతో పాటు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను కాపాడుకోవలనే దిశలో ఆ తల్లి 4 అంతస్థుల పైనుంచి ముగ్గురు పిల్లలను కిందకు పడేసింది. ఆ తర్వాత ఆమె కూడా కిందకు దూకేసింది. అదృష్టవశాత్తు ఆ బిల్డింగ్ కింద ప్రజలు ఉండటంతో ఆ పిల్లలను, తల్లిని సురక్షితంగా వారు కాపాడారు. అక్కడున్నవారు ఈ వీడియోని తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments