Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలు ఏపీలో కలవాలనుకునే రోజు వస్తుంది: సోమిరెడ్డి

Webdunia
మంగళవారం, 26 మే 2015 (12:21 IST)
తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలవాలనుకునే రోజు రాకనే వస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త జోస్యం చెప్పారు. రాష్టం విడిపోయిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పరిస్థితి మారే రోజు త్వరలోనే ఉందని చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు తరలి వస్తున్నాయని సోమిరెడ్డి తెలిపారు. అధికారుల కారణంగా టీడీపీ కార్యకర్తలకు నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు.
 
ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక హోదాపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఈ మధ్యే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments