Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమాలియా రాజధాని రక్తసిక్తం ... మొగదిషులో మారణహోమం

ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (07:18 IST)
ఆఫ్రికాదేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు ట్రక్కు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఏకంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
నిత్యం రద్దీగా ఉండే కె-5 కూడలిలోని సఫారీ బయట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో దాడి చేశారు. శక్తిమంతమైన ఈ పేలుడుకు సమీపంలోని భవనాలు తునాతునకలయ్యాయి. ప్రజల శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి. మృతదేహాలు కాలి గుర్తుపట్ట లేనంతగా మారిపోయాయి. రక్తమోడుతున్న శరీరాలతో ఆ ప్రాంతం భయానకంగా మారిపోయింది. 
 
ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 300కి చేరుకుంది. పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అల్-షబాబ్' ఈ దాడికి పాల్పడినట్టు ప్రభుత్వ అనుమానిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments