Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బిడ్డను డైల్ చంపేశాడు.. మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్.. రూ.3కోట్ల భారీ జరిమానా

సోషల్ మీడియా వివాదాలకు వేదిక అవుతోంది. ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఓ మహిళ పాత స్నేహితుడిని హంతకుడని ఫేస్ బుక్ ద్వారా

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (15:44 IST)
సోషల్ మీడియా వివాదాలకు వేదిక అవుతోంది. ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కానీ ఓ మహిళ పాత స్నేహితుడిని హంతకుడని ఫేస్ బుక్ ద్వారా ఆరోపించడం ద్వారా భారీ జరిమానాకు గురైంది. వివరాల్లోకి వెళితే.. యాష్ విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మండ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని తాను చంపలేదని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. 
 
తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకును హతమార్చాడని ఆరోపించింది. అయితే డైల్ హమ్మండ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమెపై పరువునష్టం దావా వేశాడు. జాక్వెలిన్ హమ్మండ్‌పై అతడు పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును విచారిస్తున్న కోర్టు తాజాగా హమ్మండ్‌ను దోషిగా ప్రకటించింది. ఇంకా కోర్టు సదరు మహిళకు రూ.3.24 కోట్ల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినా కోర్టు తీర్పు ఇచ్చింది. 
 
హమ్మడ్ బిడ్డను తాను చంపేసానని విమర్శించడంతో ఎంతో ఆవేదనకు గురైయ్యానని.. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసే వారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠంగా నిలుస్తుందని డైల్ చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments