Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముతో రైలెక్కిన ప్రయాణీకుడు..

పెంపుడు జంతువులను రైళ్లలో, బస్సుల్లో తీసుకెళ్తుండటం మనం చూసేవుంటాం. కానీ కుక్కపిల్లను చంకలో పెట్టి తీసుకెళ్తున్నట్లు.. పామును చేతిలో పెట్టుకుని రైలెక్కాడు. ఈ ఘటన మాస్సాచుస్సెట్స్‌లోని బోస్టన్‌లో చోటుచ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (17:43 IST)
పెంపుడు జంతువులను రైళ్లలో, బస్సుల్లో తీసుకెళ్తుండటం మనం చూసేవుంటాం. కానీ కుక్కపిల్లను చంకలో పెట్టి తీసుకెళ్తున్నట్లు.. పామును చేతిలో పెట్టుకుని రైలెక్కాడు. ఈ ఘటన మాస్సాచుస్సెట్స్‌లోని బోస్టన్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. బోస్టన్ రైలులో ఓ వ్యక్తి పామును చంకలో పెట్టుకుని కూర్చున్నాడు. 
 
కానీ ఆ పాము కదులుతూ ముందుకు వచ్చేసింది. ఆ సమయంలో పాముతో వచ్చిన ప్రయాణీకుడిని చూసి అందరూ జడుసుకున్నారు. ఆ సమయంలో ఓ ప్ర‌యాణికుడు త‌న కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించాడు. ఇలా పామును బాక్స్‌లో పెట్టి జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సిందిపోయి ఇలా కుక్క‌పిల్ల‌ను తీసుకెళుతున్న‌ట్లు చంక‌లో పెట్టి తీసుకెళ్ళడం సరికాదని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments