Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా ఉగ్రరూపం.. వేలల్లో కొత్త కేసులు నమోదు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (09:35 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో ఇపుడు కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశంలోని వూహాన్ నగరంలో కరోనా పురుడు పోసుకున్న తర్వాత ఇంతటి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శనివారం ఒక్క రోజే చైనా దేశ వ్యాప్తంగా ఏకంగా 24,326 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. షాంఘైలో 12 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 
 
రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంభిస్తున్న జీరో కోవిడ్ విధానం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే లాక్డౌన్‌తో పాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments