Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా ఉగ్రరూపం.. వేలల్లో కొత్త కేసులు నమోదు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (09:35 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో ఇపుడు కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశంలోని వూహాన్ నగరంలో కరోనా పురుడు పోసుకున్న తర్వాత ఇంతటి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శనివారం ఒక్క రోజే చైనా దేశ వ్యాప్తంగా ఏకంగా 24,326 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. షాంఘైలో 12 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 
 
రాజధాని బీజింగ్‌లో 10 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. కరోనా కట్టడికి ఆ దేశం అవలంభిస్తున్న జీరో కోవిడ్ విధానం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అయినప్పటికీ ఇదే విధాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే లాక్డౌన్‌తో పాటు కఠిన ఆంక్షలు విధించడంతో షాంఘైలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments