Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెను చూస్తే మగాడిలా ఉంది.. పైగా మూడ్ రాదు.. రేప్ ఎలా చేస్తాం!!

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (15:09 IST)
తనపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి నిండు కోర్టులో సిగ్గు విడిచి చెప్పినా కోర్టు నమ్మలేదు. పైగా, ఆమె మగాడిలా ఉంది. ఆమెను ఎలా రేప్ చేస్తారంటూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎదురు ప్రశ్న వేసింది. దీంతో బాధితురాలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మిన్నకుండిపోయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అంకోనాలో 2015లో ఓ యువతి(22)ని ఇద్దరు వ్యక్తులు మత్తుమందిచ్చి అత్యాచారం జరిపారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై మహిళ కోర్టులో కేసు వేసింది. 2016లో వారికి శిక్ష పడింది. కానీ నిందితులు తమకు న్యాయం చేయాలంటూ 2017లో పై కోర్టును ఆశ్రయించారు. 
 
ముగ్గురు మహిళా జడ్జీలతో కూడిన ధర్మాసనం వారిని విచారించింది. మీరు నిజంగా రేప్ చేసారా అని జడ్జీలు ప్రశ్నించారు. ఆమె చూస్తే మగాడిలా ఉంది, అందవిహీనంగా ఉంది ఆమెను చూస్తే మాకు మూడ్ ఎలా వస్తుందని చెప్పారు. ధర్మాసనం కూడా వారికి మద్దతు ఇచ్చింది. ఆమె రూపాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని విడుదల చేసింది. దాంతో మహిళ కూడా తనకు న్యాయం చేయాలంటూ మళ్లీ సుప్రీంలో కేసు దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం