Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌కు సైనిక బలగాలు పంపండి : పాక్‌ను కోరిన హఫీజ్ సయీద్

కాశ్మీర్ అంశంలో భారత్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పాకిస్థాన్‌ను జమాత్ - ఉద్ -దావా చీఫ్ హఫీజ్ సయీద్ అన్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కశ్మీర్ కారవాన్ పేరుతో లాహ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (16:21 IST)
కాశ్మీర్ అంశంలో భారత్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పాకిస్థాన్‌ను జమాత్ - ఉద్ -దావా చీఫ్ హఫీజ్ సయీద్ అన్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కశ్మీర్ కారవాన్ పేరుతో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్‌కు బలగాలను పంపి భారత్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన పాక్ సైన్యాన్ని కోరారు. కాశ్మీర్ ప్రజల ఆందోళనలు తీవ్రమయ్యాయని, చనిపోయిన వారి త్యాగాలు వృథా కావన్నారు. వేర్పాటువాద సంస్థలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయని, పాక్ సైన్యం కాశ్మీర్‌కు బలగాలు పంపి భారత్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.  

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments