Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైడెన్‌ కు కరోనా టీకా రెండో డోసు

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (11:24 IST)
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 21న బైడెన్‌ ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో  ఫైజర్ వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను పోగొట్టేందుకే బహిరంగంగా టీకా తీసుకున్నట్లు బైడెన్‌ ప్రకటించారు.

కరోనా వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరి. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. రెండో సారి టీకా తీసుకుంటున్న సందర్భంలో కాస్త ఒత్తిడికి గురయ్యానని అన్నారు.

అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందించడమే తన ప్రథమ కర్తవ్యమని బైడెన్‌ పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు అమెరికాలో 2,23,85,975 మంది కరోనా బారిన పడగా, 3,74,072 మంది మరణించారు.

అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండడం, కొత్తరకం స్ట్రెయిన్‌ కరోనాతో అమెరికాలో తీవ్ర అలజడి నెలకొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments