Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మగ్లింగ్ చేశాడనీ...! నడి రోడ్డుపై నరికేశారు..!! ఎక్కడ..?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (11:28 IST)
ముంబయి పేలుళ్ళ సంఘటనలో ఓ మనిషికి శిక్ష విధించడానికి భారత దేశంలో ఒకటి కాదు రెండు కాదు 22 యేళ్ల పట్టింది. కాని కొన్ని దేశాలలో అలా కాదు. అక్కడికక్కడే శిక్షలు వేసేస్తారు. నడిరోడ్డు మీదే నరికేస్తారు. స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని సౌదీ అరేబియాలో బహిరంగంగా నరికేశారు.
 
హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి సౌదీ అరేబియా అధికారులు మరణ దండన అమలు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన షా ఫైజల్ అజీజ్ షా అనే స్మగ్లర్.. తమ దేశ పౌరులను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చుతున్నాడని అధికారులు ఆగ్రహించారు. 
 
అతనికి రెండు నెలల క్రితమే బహిరంగ మరణ దండన విధించారు. అయితే రంజాన్ మాసం కావడంతో ఆ శిక్షను 50 రోజుల పాటు నిలిపేశారు. అయితే రంజాన్ ముగియడంతో తిరగి షరియత్ చట్టాల అమలును ప్రారంభించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments