Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటనకు రానున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:16 IST)
రష్యా అధిపతి వ్లాదిమిర్ పుతిన్ సోమవారం నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్ - రష్యా స్నేహబంధం 21వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 
 
భారత్ రష్యాల దేశాల మధ్య చిరకాల స్నేహంబంధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు అధినేతల మధ్య జరిగే చర్చల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా, 200 హెలికాఫ్టర్ల తయారీపా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి 9.30 గంటలకు ఆయన రష్యాకు తిరిగి బయలుదేరి వెళతారు. పుతిన గౌరవార్థం ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments