మూడో రోజు కొనసాగుతున్న బాంబుల వర్షం

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:35 IST)
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం శనివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సైనిక బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ దేశం మొత్తాన్ని రష్యా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అలాగే, ఉక్రెయిన్‌లో నెలకొన్న హృదయ విదాకర దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయకుండా ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది. 
 
మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌ వద్ద బాంబు దాడి జరగడం కలకలం రేపింది. అదేసమయంపై రష్యాపై అమెరికాతో పాటు అనేక దేశాలన్నీ కలిసి అనేక కఠినతరమైన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ రష్యా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాగే, రష్యా సైనిక బలగాలు తక్షణం ఉక్రెయిన్‌ను వీడిపోవాలని ఐక్యరాజ్య సమితి పాటు అనేక దేశాలు చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments