Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైవ్‌లో రైళ్లు ఎక్కడానికి భారతీయులకు అనుమతి లేదా? ఏం జరుగుతోంది? (video)

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (18:37 IST)
భారతీయ విద్యార్థులు, ఇతర విదేశీయులను కైవ్‌లో రైళ్లు ఎక్కేందుకు అనుమతించడం లేదు. వోక్జాల్ రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థి మంగళవారం ఒక వీడియోలో మాట్లాడారు.
 
ఉక్రెయిన్ రాజధానిలోని భారత రాయబార కార్యాలయం భారతీయులందరినీ అత్యవసరంగా నగరం నుండి నిష్క్రమించమని కోరిన కొన్ని గంటల తరువాత భారత రాయబార కార్యాలయం సలహా మేరకు భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు వచ్చారని విద్యార్థి అన్ష్ పండిట్ వీడియోలో తెలిపారు. 
 
కానీ గార్డులు భారతీయులను లేదా విదేశీయులను అనుమతించడం లేదని చెప్పారు. భారత జెండాను వుంచినా ఫలితం లేదు. భారత రాయబార కార్యాలయం సాధ్యమైనంత త్వరగా మమ్మల్ని ఇంటికి చేర్చుతుందని ఆశిస్తున్నట్లు ఆ విద్యార్థి చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments