Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో అంతరించిపోతున్న పక్షుల ఉనికి.. 108 పక్షుల రకాలు..?

సెల్‌ఫోన్ల పుణ్యంతో పక్షులు అంతరించిపోతున్నాయి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పక్షుల ఉనికి, వాటి నివాస స్థావరాలపై డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో సుమారు 210 పక్షి

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (13:07 IST)
సెల్‌ఫోన్ల పుణ్యంతో పక్షులు అంతరించిపోతున్నాయి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పక్షుల ఉనికి, వాటి నివాస స్థావరాలపై డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో సుమారు 210 పక్షి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 పక్షి జాతులు ఉండగా.. అందులో 108 పక్షుల రకాలు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు డ్యూక్ వర్శిటీ వెల్లడించింది.
 
ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) గుర్తించలేదని తెలిపింది. కానీ ప్రస్తుత పరిశోధనల ప్రకారం 210 రకాల జాతుల ఉనికి ప్రమాదంలో ఉన్నట్లు కనుగొన్నారు. డిజిటల్ మ్యాప్స్, రెగ్యులర్ గ్లోబల్ అసెస్‌మెంట్స్, శాటిలైట్ ఇమేజెస్‌కు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని  ఉపయోగించడం ద్వారా పక్షుల జాతి అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎపుడో తెలుసా?

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments