Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌లో కూలిన జెట్ విమానం: ఒసామా బిన్ లాడెన్ బంధువుల మృతి

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (10:37 IST)
ఇంగ్లండ్‌లో జెట్ విమానం కూలిపోయిన ఘటనలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బంధువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దక్షిణ ఇంగ్లండ్‌లో జరిగిన ఈ విమాన ప్రమాదంలో నలుగురు మరణించినట్లు బ్రిటన్‌లోని హాంప్ షైర్ పోలీస్ సర్వీస్ తెలిపింది. మృతుల్లో ఒసామా బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం.  దాంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారని  తెలిపింది. 
 
కాగా, ఘటనలో మృతిచెందిన వారు అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బంధువులని సౌదీ, బ్రిటీష్ మీడియా సంస్థలు అంటున్నాయి. ప్రమాదంపై పోలీసు విభాగం ప్రతినిధి మాట్లాడుతూ... ఘటనలో ఎవరూ బతికి బయటపడలేదని, దురదృష్టవశాత్తూ పైలట్ సహా విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతులు ఎవరన్నది గుర్తించాల్సి ఉండగా, అటు బ్రిటన్‌లో సౌదీ ఎంబసీ సంతాప ప్రకటన చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments