Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కోవిడ్-19.. ఎలా సాధ్యం?

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (13:56 IST)
దక్షిణ కొరియాలో కరోనా నుంచి కోలుకున్న 51మందికి మళ్లీ కోవిడ్-19 పాజిటివ్ నమోదైంది. ఇదేలా సాధ్యమని వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ కొరియాలో కరోనా నుంచి కోలుకున్న 51 మందికి కరోనా మళ్లీ సోకింది. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియా డాయుగు నగరంలో కరోనా కారణంగా 51 మంది ఐసోలేషన్ నుంచి నెగటివ్ అని తేలడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇంటికి వెళ్లిన ఆ 51మందిని ఇంట్లోనే చికిత్స అందించారు. అయితే 51 మందికి జరిపిన పరిశోధనలో కరోనా పాజిటివ్ వున్నట్లు తేలింది. దీంతో మళ్లీ ఆ 51మందిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. దీనిపై దక్షిణ కొరియా వైద్యులు షాకవుతున్నారు. ఇదెలా సాధ్యమని యోచిస్తున్నార. 
 
మానవశరీరంలోని వేలాది కణాల్లో ఎక్కడైనా కరోనా అంటుకుని వున్నా.. ఇలా జరిగేందుకు అవకాశం వుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కరోనా నుంచి కోలుకున్న వారిని కూడా కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో వుంచాల్సిన అవసరం వుందని వైద్యులు చెప్తున్నారు.
 
కానీ ఆంగ్లో వర్శిటీ ప్రొఫెసర్ హంట్ మాట్లాడుతూ.. కరోనా పరిశోధన సరిగ్గా జరగకుండానే ఆ 51మందిని డిశ్చార్జ్ చేసివుంటారన్నారు. ఎందుకంటే కరోనా సోకిన వారికి నెగటివ్ అని తేలేవరకు ఐసోలేషన్‌లో వుంచి డిశ్చార్జ్ చేసిన పిమ్మట కరోనా సోకేందుకు ఛాన్స్ లేనేలేదన్నారు. కాగా దీనిపై వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments