Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో ప్రిన్స్ చార్లెస్‌కు రాజ్యపట్టాభిషేకం?

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పదవీ త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. ఆమె తన స్థానంలో పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను కూర్చోబెట్టాలని ఉవ్విళ్లురుతున్నారు. ఇందుకోసం ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేయాలని భావ

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (17:55 IST)
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పదవీ త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. ఆమె తన స్థానంలో పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను కూర్చోబెట్టాలని ఉవ్విళ్లురుతున్నారు. ఇందుకోసం ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నట్టు రాజమహల్ వర్గాల భోగట్టా. అయితే ఇందుకోసం మరో మూడేళ్లు పడుతుందని సమాచారం. 
 
21 ఏళ్ల వయసులో రాణిగా పట్టాభిషిక్తురాలైన క్వీన్ ఎలిజబెత్-II ప్రస్తుత వయసు 92 ఏళ్లు. మరో మూడేళ్లు అంటే ఆమెకు 95 ఏళ్లు వచ్చాక ప్రిన్స్ చార్లెస్ పూర్తిస్థాయిలో పగ్గాలు స్వీకరించనున్నారు. తాను ఎలా పరిపాలించానో తన తర్వాత పరిపాలన కూడా అలాగే ఉండాలన్నదే రాణి అభిప్రాయంగా ఉంది. 
 
కాగా, ప్రిన్స్ వేల్స్ హ్యారీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో తన తల్లి తరపున పాల్గొంటున్నారు. ఇటీవల కామన్‌వెల్త్ దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించారు. అంతకుముందు కెనడా సందర్శించారు. పర్షియన్ గల్ఫ్ అయితే ప్రిన్స్‌ను అధికారికంగానే రాజుగా గుర్తించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments