Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (20:17 IST)
బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ఓ మోసగత్తె కోర్టు విచారణకు హాజరయ్యేందుకు తన నాలుగు నెలల బిడ్డను తీసుకుని వచ్చింది. కోర్టు విచారణకు గాను లోపలికి వెళ్లేందుకు తన బిడ్డను అక్కడే వున్న మహిళా పోలీసు చేతిలో పెట్టి వెళ్లింది. కొద్దిసేపటికే ఆ బిడ్డ పాల కోసం కెవ్వుమంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. 
 
కన్నతల్లి కోర్టు బోనులో విచారణను ఎదుర్కొంటోంది. చేతుల్లో పసిబిడ్డ ఆకలితో ఏడుస్తోంది. అంతే... ఆ మహిళా పోలీసు బిడ్డకు అక్కడే పాలిచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్ అయ్యింది. ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఐతే కోర్టు విచారణ ముగిసిన తర్వాత బిడ్డ కన్నతల్లి తన బిడ్డకు మహిళా పోలీసు పాలివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments