Webdunia - Bharat's app for daily news and videos

Install App

జి-20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగింత

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (18:44 IST)
జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగింది. ఇందులో జి-20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వీకరించారు. అయితే, డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ఆయన స్వీకరించారు. జి20 దేశాల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయమని అభివర్ణించారు. 
 
కాగా, ఈ అధ్యక్ష బాధ్యతలను డిసెంబరు ఒకటో తేదీ 2022 నుంచి డిసెంబరు ఒకటి 2023 వరకు కొనసాగుతారు. వచ్చే యేడాది భారత్‌లోనే ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. బాలిలో జరిగిన జి20 సదస్సులో సభ్య దేశాధినేతలు ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. వచ్చే భారత్‌లో జరిగే జి20 దేశాల సదస్సును వివిధ నగరాల్లో నిర్వహించేలా చూస్తామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments