ప్రధాని మోదీకి కాల్ చేసిన జో బైడెన్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:51 IST)
అమెరికా ఎన్నికల సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకరకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతు పలికారు. కానీ ట్రంప్ ఘోరంగా ఓడిపోయి బైడెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్ష్యుడు జొ బైడెన్ ప్రధాని మోదీకి కాల్ చేశారు. 
 
మోదీతో బైడెన్ మాట్లాడడం ఇదే తొలిసారి. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతల మీద చర్చ జరిగినట్టు చెబుతున్నారు. వాతావరణ మార్పుల మీద ఇరు దేశాల మధ్య ఉన్న సహకారం అలానే కొనసాగించాలని చర్చలలో నిర్ణయం తీసుకున్నారు.
 
ఇక వెంటనే మోదీ జో బైడెన్ దంపతులను భారత పర్యటనకు మోదీ ఆహ్వానించారు. ఇండో పసిఫిక్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని మోదీ బైడెన్‌కు తెలిపారు. ఇక ఈ అంశాలను మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments