Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై ఏ క్షణమైన దాడి చేస్తాం... అదీ మాకు నచ్చిన చోట : పర్వేజ్ ముషారఫ్

భారత్‌పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. యురి దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సింద

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (12:58 IST)
భారత్‌పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చెప్పుకొచ్చారు. యురి దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే. దీనిపై ముషారఫ్ స్పందిస్తూ.. కాశ్మీర్‌లో ఏ దాడి జరిగినా పాకిస్థాన్‌ను నిందించడం భారత్‌కు అలవాటైపోయిందని మండిపడ్డారు.
 
యూరీ సెక్టార్‌లో సైన్యంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తమకు బాగా తెలుసని ఇండియన్ ఆర్మీ తెలిపిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడంటే అప్పుడు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో తాము భారత్ పై దాడులు చేయగలమని హెచ్చరించారు.
 
మీకు నచ్చిన చోటు ఎంచుకుని మీరు దాడి చేస్తే... మాకు నచ్చిన చోటు ఎంచుకుని మేము దాడి చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాడి జరిగిన గంటల్లోనే ఈ దాడి పాక్ ఉగ్రవాదులే జరిపారని అనేందుకు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించారు. ఆయుధాలు, దుస్తులు, ఇతర సామగ్రి పాకిస్థాన్‌కు చెందినవన్న సాక్ష్యాలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments