Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు.. పార్టీకెళ్లారు.. కారులోనే చనిపోయారు.. పిల్లలు అనాథలయ్యారు..

తల్లిదండ్రులు మత్తుమందులకు అలవాటు పడటంతో పసిపిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుది. వివరాల్లోకి వెళితే.. డేనియల్ (32), అతడి భార్య హెతర్ కెస్లీ (30) లు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఒక పార్టీకి వెళ్లారు. అది ముగించుకుని అర్థరాత్రి ర

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (09:21 IST)
తల్లిదండ్రులు మత్తుమందులకు అలవాటు పడటంతో పసిపిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుది. వివరాల్లోకి వెళితే.. డేనియల్ (32), అతడి భార్య హెతర్ కెస్లీ (30) లు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఒక పార్టీకి వెళ్లారు. అది ముగించుకుని అర్థరాత్రి రెండు గంటలకు ఇంటికి తిరిగివస్తున్నారు. భార్యాభర్తలిద్దరికీ మత్తుమందులు తీసుకునే అలవాటు ఉంది. ఇద్దరు ఫెన్‌టాలైన్ అనే మత్తుమందు తీసుకున్నారు. 
 
అప్పటికే వారు మందు తాగి ఇంటికి వెళ్తున్నారు. దానికి తోడు మత్తుమందు డోస్ ఎక్కువకావడంతో వారిద్దరూ కారులోనే మృతిచెందారు. కారు వెనుక సీట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు చెప్పారు. వారిలో ఇద్దరు కవలలున్నారు. వారి వయసు 2 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. మరోక బాలుడు చాలా చిన్నవాడని వారు అంటున్నారు.
 
అయితే ఆ సమయంలో వారు ముగ్గురు వెనుక సీట్లో నిద్రపోతున్నారని పోలీసులు తెలిపారు. మత్తు మందు డోసు ఎక్కువకావడం వల్ల ముందు స్పృహ కోల్పోయి ఉంటారని, తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments