Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ కమాండర్లకు విషమిచ్చి చంపేసిన భద్రతా దళాలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (11:02 IST)
పాకిస్థాన్ తాలిబన్ వర్గాలు పాక్ భద్రతా దళాలపై గుర్రుగా ఉన్నాయి. శాంతి చర్చల కోసం వెళ్లిన తాలిబన్ కమాండర్లను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన భద్రతా దళాలు విషమిచ్చి చంపాయని పాక్ తాలిబన్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన తెహ్రీక్ ఈ తాలిబన్ (టీటీపీ), 2009లో ఐదుగురు సభ్యులు శాంతి చర్చల నిమిత్తం పెషావర్ వెళ్లగా వారిని అరెస్ట్ చేశారని తాలిబన్ వర్గాలు తెలిపాయి. 
 
తాలిబన్ కమాండర్లను పాక్‌లోని వివిధ జైళ్లలో ఉంచి హింసించారని, మంగళవారం నాడు విషమిచ్చి చంపారని తాలిబన్ సంస్థ ఆరోపించింది. 2007 నుంచి 2009 వరకూ స్వాత్ లోయలో కఠిన షరియా చట్టాలను, బహిరంగ మరణశిక్షలను అమలుచేయించిన ముస్లిం ఖాన్, మహబూబ్ ఖాన్‌లు విషమిచ్చి చంపిన వారిలో ఉన్నారని తాలిబన్ తెలిపింది.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments