Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిలు.. అమ్మాయిలు కలిసి కూర్చొంటే రూ.5 వేల జరిమానా.. వర్శిటీ ఆదేశం

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2016 (13:44 IST)
మతమౌఢ్యానికి ప్రతీకగా నిలిచిన పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులపై కొన్ని రకాల కఠిన ఆంక్షలను విధించింది. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి నడిచినా.. ఒకే బల్లపై కూర్చొన్నా భారీగా అపరాధం విధిస్తామని ప్రకటించింది. 
 
ఈ మేరకు పాకిస్థాన్‌లోని స్వాత్‌ విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. యువతీయువకులు ఒకరితో ఒకరు కలిసి తిరగకూడదని కలిసి కూర్చోకూడదని క్యాంపస్‌లో నోటీసులు జారీ చేసింది. 
 
ఒక వేళ ఎవరైనా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే.. రూ.50 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ విషయాన్ని పాక్‌ మీడియా ప్రధానంగా పేర్కొంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments