Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణ నష్టమే లక్ష్యంగా భారత్‌లో విధ్వంసం.. సీపర్‌ సెల్స్‌కు ఉగ్రవాదుల ఆదేశం

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులతో తీవ్రవాద సంస్థలు ఆగ్రహం, ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఈ దాడులకు ప్రతీకారం ఏదోవిధంగానైనా తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నా

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (09:01 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులతో తీవ్రవాద సంస్థలు ఆగ్రహం, ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఈ దాడులకు ప్రతీకారం ఏదోవిధంగానైనా తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నాయి. ఇందులో భాగంగానే, 'చిన్నచిన్న దాడులు కాదు.. భారత భద్రతాదళాలపై భారీ దాడులు చేయండి' అంటూ స్లీపర్‌ సెల్స్‌కు, స్థానిక ఉగ్రవాదులకు స్పష్టంచేశారు. 
 
అయితే, ఈ దాడి చేసే ప్రాణ నష్టం భారీగా ఉండాలని, భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా ఉండాలని ఆదేశించారు. ఉగ్రవాదుల ఫోన్‌ కాల్స్‌ను ట్రాప్‌చేసి ఇంటెలిజెన్స్‌ అధికారులు వారి సంభాషణలను రికార్డు చేశారు. భద్రతా దళాలపై భారీ దాడులు జరిగే అవకాశం ఉందని హ్చెరించారు. 
 
'పాక్‌ సరిహద్దుల్లో ఇప్పటికీ దాదాపు 200 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు. దానినిబట్టి, సర్జికల్‌ దాడులు చేసి ఉగ్రవాదులను మనం ఏమాత్రం నిలువరించలేకపోతున్నాం' అని ఆర్మీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments