Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణ నష్టమే లక్ష్యంగా భారత్‌లో విధ్వంసం.. సీపర్‌ సెల్స్‌కు ఉగ్రవాదుల ఆదేశం

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులతో తీవ్రవాద సంస్థలు ఆగ్రహం, ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఈ దాడులకు ప్రతీకారం ఏదోవిధంగానైనా తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నా

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (09:01 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులతో తీవ్రవాద సంస్థలు ఆగ్రహం, ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఈ దాడులకు ప్రతీకారం ఏదోవిధంగానైనా తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నాయి. ఇందులో భాగంగానే, 'చిన్నచిన్న దాడులు కాదు.. భారత భద్రతాదళాలపై భారీ దాడులు చేయండి' అంటూ స్లీపర్‌ సెల్స్‌కు, స్థానిక ఉగ్రవాదులకు స్పష్టంచేశారు. 
 
అయితే, ఈ దాడి చేసే ప్రాణ నష్టం భారీగా ఉండాలని, భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా ఉండాలని ఆదేశించారు. ఉగ్రవాదుల ఫోన్‌ కాల్స్‌ను ట్రాప్‌చేసి ఇంటెలిజెన్స్‌ అధికారులు వారి సంభాషణలను రికార్డు చేశారు. భద్రతా దళాలపై భారీ దాడులు జరిగే అవకాశం ఉందని హ్చెరించారు. 
 
'పాక్‌ సరిహద్దుల్లో ఇప్పటికీ దాదాపు 200 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు. దానినిబట్టి, సర్జికల్‌ దాడులు చేసి ఉగ్రవాదులను మనం ఏమాత్రం నిలువరించలేకపోతున్నాం' అని ఆర్మీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments