Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధం... తగిన బుద్ధిచెబుతామంటున్న పాక్ ఆర్మీ జనరల్

భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (12:17 IST)
భారత్‌తో యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ప్రకటించారు. భారత్‌పై దాడి జరిపి తగిన బుద్ధి చెపుతామని ఆయన హెచ్చరించారు. 
 
పాకిస్థాన్‌తోక జాడిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా స్పందించారు. 
 
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు తమ దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయన్నారు. భారత్ దుస్సాహసానికి దిగితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. 
 
భారత్ చెబుతున్న సర్జికల్ స్ట్రయిక్స్ అంతా ఒట్టిదేనని ఆయన కొట్టిపడేశారు. మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌కు సిద్ధమన్న భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments