Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం.. త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరి!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (18:45 IST)
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపుతోంది. పెషావర్‌ సైనిక పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాత కళ్లు తెరిచిన పాకిస్థాన్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు శ్రీకారం చుట్టుంది. ఇందులోభాగంగా... వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఉగ్రవాదులను ఉరి తీయాలని నిర్ణయించి, ఇప్పటికే 8 మందికి శిక్షలను అమలు కూడా చేసింది. 
 
తాజాగా త్వరలోనే మరో సుమారు 500 మంది ఉగ్రవాదుకు ఉరిశిక్ష అమలు చేస్తామని పాకిస్థాన్ మంత్రి ప్రకటన చేశారు. ఉగ్రవాదులకు శిక్షలను వేగవంతం చేయనున్నామని పాక్ స్పష్టం చేసింది. పాక్ మంత్రి ప్రకటన వాస్తవరూపం దాలిస్తే, ప్రపంచ ఉగ్రవాద సమస్యకు సగం పరిష్కారం దొరికినట్టే. తీవ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో కఠిన చర్యలు తీసుకుంటే తీవ్రవాదులు నిలువ నీడ కోల్పోయినట్టే! 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments