Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం... 37 మంది దుర్మరణం

పాకిస్తాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-116 విమానంలో 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో ఇప్పటివరకూ 37 మంది మృతదేహాలను వెలికి తీశారు.

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (21:24 IST)
పాకిస్తాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-116 విమానంలో 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో ఇప్పటివరకూ 37 మంది మృతదేహాలను వెలికి తీశారు.
 
ఈ విమానం ఖైబర్ ఫంక్తూన్‌లో అబాటోబాద్ సమీపంలో కూలిపోయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఐతే విమానం కూలిన ప్రాంతం అబోటోబాద్‌లో ఉండటంతో ఉగ్రవాదులేమయినా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే విమానంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments