Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐ నిజస్వరూపాన్ని బయటపెట్టిన పర్వేజ్ ముషారఫ్

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:06 IST)
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిజస్వరూపాన్ని ఆ దేశ పాలకులు బయటపెట్టే సాహయం చేయలేకపోయినా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ సర్వ సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ మాత్రం ఆ పని చేశారు. భారత్‌లో దాడులకు తీవ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థను ఐఎస్ఐ వాడుకుంటుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 
 
టెలిఫోన్ ఇంటర్వూలో ఓ పాకిస్థాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు ముషారఫ్ పైవిధంగా సమాధానమిచ్చారు. 2003లో జైషే సంస్థ తనను హత్య చేయడానికి పలుమార్లు యత్నించిందన్నారు. జైషేపై చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాని చెప్పారు. అయితే జర్నలిస్టు అడిగిన మరో ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు.

మీరు అధికారంలో ఉన్న సమయంలో జైషేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగగా, అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తాను సాహసం చేయడానికి ప్రయత్నించలేదని సెలవిచ్చారు. పుల్వామా దాడి కూడా జైషేనే చేసిందని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments