Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు డ్రాగన్ కంట్రీ షాక్.. అప్పులున్నాయంటే.. పట్టించుకోలేదు..

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (14:04 IST)
China_Pakistan
పాకిస్థాన్‌కు డ్రాగన్ కంట్రీ చైనా షాక్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు చైనా షాకిచ్చింది. సీపెక్‌కు సంబంధించిన 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనాను సాయం అడిగింది. అయితే ఆ రిక్వెస్ట్‌ను తాజాగా చైనా సర్కార్ తిరస్కరించింది. మరోవైపు పాక్ అప్పులు 2020  డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ మెత్తం పాక్ జీడీపీలో 109శాతంగా ఉంది. 
 
సీపెక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు 31 బిలియన్ డాలర్లకు మించిపోయింది. పాక్ విదేశీ అప్పులు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. పారస్ క్లబ్ నుంచి 11, వివిధ దేశాల నుంచి 33, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లలపైగా పాకిస్తాన్ ప్రభుత్వం సమీకరించింది. అంతేకాదు బాండ్ల రూపంలో అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది. దీంతో పాక్ అప్పులు కొండల పెరుకుపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments