Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు డ్రాగన్ కంట్రీ షాక్.. అప్పులున్నాయంటే.. పట్టించుకోలేదు..

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (14:04 IST)
China_Pakistan
పాకిస్థాన్‌కు డ్రాగన్ కంట్రీ చైనా షాక్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు చైనా షాకిచ్చింది. సీపెక్‌కు సంబంధించిన 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనాను సాయం అడిగింది. అయితే ఆ రిక్వెస్ట్‌ను తాజాగా చైనా సర్కార్ తిరస్కరించింది. మరోవైపు పాక్ అప్పులు 2020  డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ మెత్తం పాక్ జీడీపీలో 109శాతంగా ఉంది. 
 
సీపెక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు 31 బిలియన్ డాలర్లకు మించిపోయింది. పాక్ విదేశీ అప్పులు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. పారస్ క్లబ్ నుంచి 11, వివిధ దేశాల నుంచి 33, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లలపైగా పాకిస్తాన్ ప్రభుత్వం సమీకరించింది. అంతేకాదు బాండ్ల రూపంలో అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది. దీంతో పాక్ అప్పులు కొండల పెరుకుపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments