Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా-పాకిస్తాన్ అచ్చమైన అన్నదమ్ములు: నవాజ్ షరీఫ్

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (14:23 IST)
చైనా-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా చైనా.. పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో, పాక్ తన కృతజ్ఞతలను మరోరూపంలో వెల్లడించింది. పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన 'నిషాన్-ఈ-పాకిస్థాన్'తో సత్కరించింది.
 
పాక్ అధ్యక్షుడు మమ్నూన్ ఈ పురస్కారాన్ని జిన్ పింగ్‌కు ప్రదానం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో ఈ ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నవాజ్ షరీఫ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 
 
కాగా, జీ జిన్ పింగ్ పాకిస్థాన్ లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ... చైనా, పాక్ అచ్చమైన అన్నదమ్ములని అభివర్ణించారు. చైనాతో పాక్ పటిష్టమైన సంబంధాలు కలిగివుందని చెప్పారు. అంతకుముందు, జిన్ పింగ్ మాట్లాడుతూ, పాక్‌కు వస్తే సొంత సోదరుడి ఇంటికి వచ్చినట్టుందని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

Show comments